కోదాడకు చేరిన ఓటింగ్ యంత్రాలు

2647చూసినవారు
మే 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ యంత్రాలు కోదాడ అసెంబ్లీ సెగ్మెంట్ కు జిల్లా కలెక్టర్ వెంకట్రావు పర్యవేక్షణలో గురువారం తరలించారు. 25 శాతం రిజర్వు యంత్రాలతో ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా ఈ యంత్రాలను కేటాయించారు. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండవ రాండ మేజేషన్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ఉన్నారు.

సంబంధిత పోస్ట్