అభివృద్ధితో విజయం సాధిస్తాం

57చూసినవారు
అభివృద్ధితో విజయం సాధిస్తాం
జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్షకు పైగా మెజారిటీ సాధించి విజయం సాధించడం ఖాయమని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ కే ఎల్ ఎన్ ప్రసాద్ గౌడ్ అన్నారు. బుధవారం నడిగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి ఉత్తం, ఎమ్మెల్యే పద్మావతిలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ఎంతో అభివృద్ధి చేశారన్నారు.

సంబంధిత పోస్ట్