పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

82చూసినవారు
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం
నల్లగొండ జిల్లా సాగర్ నియోజకవర్గం నిడమనూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఎర్రబెల్లి గ్రామానికి చెందిన వెంకయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. భూవివాదంలో పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని మనస్తాపం చెంది ఈ ఘటనకు పాల్పడ్డాడు. భాధితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్