కడవరకు కమ్యూనిస్టు కార్యకర్తగా పని చేసిన కామ్రేడ్ యాదయ్య

57చూసినవారు
కడవరకు కమ్యూనిస్టు కార్యకర్తగా పని చేసిన కామ్రేడ్ యాదయ్య
చిట్యాల మండలం తాళ్ళవెళ్ళంల గ్రామంలో గురువారం సిపిఎం సీనియర్ సభ్యులు కామ్రేడ్ దొడ్డి యాదయ్య (58) అకాల మరణం చెందారు. ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ యాదయ్య మృతదేహంపై, ఎర్ర జెండా కప్పి, పూలమాలలు వేసి జోహార్లు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ యాదయ్య కడవరకు కమ్యూనిస్టు కార్యకర్తగా పని చేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్