అట్టహాసంగా ముగిసిన పిఆర్టియుటిజి సర్వసభ్య సమావేశం

78చూసినవారు
అట్టహాసంగా ముగిసిన పిఆర్టియుటిజి సర్వసభ్య సమావేశం
నల్గొండ జిల్లా ప్రోగ్రెసివ్ రికగ్నైసేడ్ టీచర్ యూనియన్ తెలంగాణ స్టేట్ వారి ఆధ్వర్యంలో ఆదివారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో, జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీగా, ఏకగ్రీవ తీర్మానం చేయడంతో ఒక్కసారిగా పిఆర్టియుటీజీ సభ్యులలో కొందరు సభ్యులు దీనికి వ్యతిరేకించారు. కాగా జిల్లా అధ్యక్షుడిగా డివిఎస్ ఫణి కుమార్, జనరల్ సెక్రెటరీగా మేకల జానారెడ్డిని ఏకగ్రీవం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్