లోక్ సభ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

537చూసినవారు
లోక్ సభ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నియమించిన అన్ని బృందాలు ఎన్నికల శిక్షణ అనంతరం ఎన్నికల నిర్వహణకు సంసిద్దంగా ఉండాలని నల్గొండ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరిచందన అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏ. ఆర్. ఓ లు, సెక్టార్ అధికారులు, నియమించిన బృందాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తో కలసి సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్