వినతిపత్రం అందజేత

82చూసినవారు
వినతిపత్రం అందజేత
సూర్యాపేట అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తుంగతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో సినియర్ సహాయకులు నిర్మలకు గురువారం అందజేశారు. ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ మాట్లాడుతూ.. కేంద్రరాష్ట్ర రైతు వ్యతిరేక విధానాల మూలంగా నేడు రైతాంగ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు.

సంబంధిత పోస్ట్