తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల వారసుడిని గెలిపించండి

83చూసినవారు
భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పార్లమెంటులో ప్రజల పక్షాన ప్రశ్నించాలంటే ప్రజల పక్షాన పోరాడే జహంగీర్ కు ఓట్లువేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్