జూన్ 2న తెలంగాణ చిహ్నం విడుదల.. మార్పులు ఇవే!

58చూసినవారు
జూన్ 2న తెలంగాణ చిహ్నం విడుదల.. మార్పులు ఇవే!
జూన్ 2న తెలంగాణ చిహ్నం విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో ఉన్న తెలంగాణ చిహ్నంలో చార్మినార్, వరంగల్ కాకతీయ తోరణం తొలగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించే విధంగా.. అమరుల స్తూపం, రామప్ప, మూడు సింహాల గుర్తులు ఉండేలా తయారు చేస్తున్నట్లు సమాచారం. జూన్ 2 నాటికి పూర్తిస్థాయిగా పలుమార్పులు చేర్పులు చేసి ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్