తల్లిచేతిలో బలైన చిన్నారి అంత్యక్రియలు పూర్తి (Video)

1909చూసినవారు
గోవాలోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడిని అతికిరాతకంగా చంపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ బాలుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అతడి తండ్రి వెంకటరామన్ బెంగళూరులో అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక రాజాజీనగర్‌లోని హరీశ్ చంద్రఘాట్‌లో బాలుడి అంత్యక్రియలు పూర్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్