మహిళల ప్రీమియర్‌ లీగ్‌కు ముహూర్తం ఫిక్స్‌!

50చూసినవారు
మహిళల ప్రీమియర్‌ లీగ్‌కు ముహూర్తం ఫిక్స్‌!
మహిళల ప్రీమియర్ లీగ్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. ఛాంపియన్ టైటిల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు, గుజరాత్ జెయింట్స్ స్క్వాడ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, UP వారియర్స్ పోటీపడనున్నాయి. 2023లో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ గెలిచింది. డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీని ఫిబ్రవరి నెలాఖరులో బెంగళూరు, ఢిల్లీలో నిర్వహించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్