పింఛను పెంపుపై మూడో సంతకం

54చూసినవారు
పింఛను పెంపుపై మూడో సంతకం
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రూ.4వేలకు పింఛను పెంచుతూ చంద్రబాబు మూడో సంతకం చేశారు. ఏప్రిల్, మే, జూన్‌ నెలల బకాయిలు రూ.వెయ్యి చొప్పున మొత్తం రూ.3వేలు, జులై నెల పింఛను రూ.4వేలు కలిపి మొత్తం రూ.7వేలను జులైలో లబ్ధిదారులకు అందించనున్నారు. వికలాంగ పింఛను కూడా రూ.6 వేలకు పెంచారు. వారికి బకాయిలతో కలిపి జులైలో రూ.12 వేలు చెల్లించనున్నారు.

సంబంధిత పోస్ట్