VIDEO: 'కాంగ్రెస్ MLA అనుచరులు భూకబ్జా చేస్తున్నారు'

21528చూసినవారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు తన భూమిని కబ్జా చేస్తున్నారని.. పొలంలోనే పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి చెందిన జింకల కార్తీక్ అనే వ్యక్తి భూమిని అక్రమంగా వీరేశం అనుచరులు వేముల సత్తయ్య, నరసింహ అధికారాన్ని అడ్డుపెట్టుకొని తనని కొట్టి భూమిలో కడ్డీలు పాతుతున్నారని ఆరోపించారు. ఎవరికి ఫిర్యాదు చేసిన తనను పట్టించుకోవడం లేదని.. అందుకే పత్తి చేనులోనే మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్