ముఖ్య కార్యకర్తల సమావేశం

566చూసినవారు
ముఖ్య కార్యకర్తల సమావేశం
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో మంగళవారం మండల బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశంలో బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఐక్యమత్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా నాయకులు పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాద రావు, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్