జెండాను ఎగురవేసిన బి ఆర్ ఎస్ నాయకులు

71చూసినవారు
జెండాను ఎగురవేసిన బి ఆర్ ఎస్ నాయకులు
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ. ఒక్కడితో మొదలైన బిఆర్ఎస్ ప్రస్తానం ఉదృతమై ఉప్పెనగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్