బర్కత్ పల్లి గ్రామంలో ప్రచారం

64చూసినవారు
బర్కత్ పల్లి గ్రామంలో ప్రచారం
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని బర్కత్ పల్లి గ్రామంలో ఆదివారం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. చేతి గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్