కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం

61చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని కడ్లాపూర్ గ్రామంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్