పరిగి మండలంలో ఎన్నికల ప్రచారం

77చూసినవారు
పరిగి మండలంలో ఎన్నికల ప్రచారం
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని సైదుపల్లి, పలు గ్రామాలలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్