భాజపా నాయకుల ఎన్నికల ప్రచారం

82చూసినవారు
భాజపా నాయకుల ఎన్నికల ప్రచారం
చౌడపూర్ మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాద రావు ఆధ్వర్యంలో భాజపా నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దేశంలో అట్టడుగు వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్