కాంగ్రెస్ పార్టీలో చేరికలు

55చూసినవారు
వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని పెద్ద ఉమ్మెతల్ గ్రామానికి చెందిన 50 మంది బిఆర్ఎస్ నాయకులు శనివారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కాపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఐకమత్యంగా పనిచేసి చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయానికి కృషి చేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్