బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

61చూసినవారు
బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన, బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో బుధవారం బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు అతనిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్