విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

53చూసినవారు
విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదివారం చౌడాపూర్ మండల పరిధిలోని మరికల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయానికి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్