ఎంపీడీవో ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం

59చూసినవారు
ఎంపీడీవో ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం
కుల్కచర్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో రామకృష్ణ ఎన్ఆర్ఈజీఎస్ పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉపాధి కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం పనులు చేయించాలన్నారు. త్రాగునీరు, మెడికల్ కిట్ అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్