అసెంబ్లీలో కోమటిరెడ్డి, కడియం మధ్య మాటల యుద్ధం

80చూసినవారు
అసెంబ్లీలో కోమటిరెడ్డి, కడియం మధ్య మాటల యుద్ధం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం మరోసారి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మధ్య మాటల యుద్ధం జరిగింది. కడియం శ్రీహరి మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్ నుంచి సైనిక్ స్కూల్ తరలించవద్దని, అలాగే రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్‌ను మార్చవద్దని ప్రభుత్వాన్ని కోరారు. దానికి కోమటిరెడ్డి.. మీరు అధికారంలో ఉన్నప్పుడు సైనిక్ స్కూల్ ఎందుకు తీసుకురాలేదని కౌంటర్ వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్