సరిహద్దుల్లో పోలీసుల విస్తృత తనిఖీలు

540చూసినవారు
తెలంగాణ మహారాష్ట్ర చతిస్ ఘడ్ సరిహద్దు ప్రాంతమైన కాలేశ్వరంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. చతిస్ ఘడ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో మహారాష్ట్ర లో లోకసభ ఎన్నికల దృష్ట్యా శుక్రవారం సరిహద్దుల్లో పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మహాదేవపూర్ సర్కిల్లో కాళేశ్వరం, మహాదేవపూర్, పలిమెలలో విస్తృత తనిఖీలు చేశారు. సరిహద్దు గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్