ప్రారంభమైన పార్లమెంట్ ఎన్నికల ప్రచారం

574చూసినవారు
ప్రారంభమైన పార్లమెంట్ ఎన్నికల ప్రచారం
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ప్రచారం ప్రారంభమైంది. గురువారం ఉదయం జనగామ నియోజకవర్గం దూల్మిట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు కోసం స్థానిక నాయకులు, కార్యకర్తలు ఇంటిఇంటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్