పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం

595చూసినవారు
పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం
జగిత్యాల గొల్లపల్లి రహదారిలో గురువారం ములుగు జిల్లాకు చెందిన మణికుమార్ అనే ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ములుగు జిల్లా వాజేడు తహసీల్దార్ కార్యాలయంలో మణి కుమార్ జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. అతను కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి డయల్ 100కు ఫోన్ చేశాడు. స్పందించిన అధికారులు బ్లూకోల్ట్ కానిస్టేబుల్ జుబేర్ ను పంపించగా వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్