బిఎస్పీ ములుగు జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం

82చూసినవారు
బిఎస్పీ ములుగు జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం
ములుగు జిల్లా కేంద్రంలో బిఎస్పీ ములుగు జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు కాడపాక రాజశేఖర్ వర్మ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఎస్పీ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలు, జిల్లాలో బిఎస్పీ సంస్థాగత బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ కార్యకర్తలకు అగ్రనేతలు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్