కాంగ్రెస్ పార్టీ మాదిగలను విస్మరిస్తుంది: శ్యాంబాబు

61చూసినవారు
కాంగ్రెస్ పార్టీ మాదిగలను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని మహాజన సోషలిస్టు పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు మడిపల్లి శ్యాంబాబు అన్నారు. సోమవారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలోని ప్రధాన రహదారిపై ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాంబాబు మాట్లాడుతూ. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో ఒక్క సీటు కూడా మాదిగలకు కేటాయించకపోవడం బాధాకరమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్