లొంగిపోయిన మావోయిస్టులకు జిల్లా ఎస్పీ రివార్డు అందజేత

1894చూసినవారు
మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. వాజేడు మండలం ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన పుల్లూరు నాగరాజు అలియాస్ జగత్, చర్ల మండలం బూర్గంపాడు గ్రామానికి చెందిన నూప భీమా అలియాస్ సంజు, భీమా భార్య సోని పోలీసుల ఎదుట లొంగిపోయారు. కాగా శుక్రవారం వారిపై ఉన్న నగదు రివార్డు మొత్తాన్ని ఎస్పీ కార్యాలయంలో డిడి రూపంగా జిల్లా ఎస్పీ అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్