ఏటూరునాగారం రామాలయంలో పంచాగ శ్రవణం

71చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం రామాలయంలో పంచాగ శ్రవణం కార్యక్రమాన్ని మంగళవారం అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వర్రావుశర్మ చేపట్టారు. క్రోదినామ సంవత్సరం సందర్భంగా గ్రామంలోని ప్రజలు స్తితిగతులు, వారి జాతకాలను వివరించారు. రాశులతో ప్రజలకు ధనం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం వంటివి చదివి వినిపించారు. అనంతరం కళ్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ వారు లగ్నపత్రికను రాయించారు. కల్యాణంలో చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్