ములుగులో వైభవంగా రాములోరి కళ్యాణం

59చూసినవారు
ములుగులో వైభవంగా రాములోరి కళ్యాణం
ములుగు జిల్లా కేంద్రంలోని సీతా రామాంజనేయస్వామి ఆలయంలో అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో బుధవరాం నవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సీతారాముల కళ్యాణ తంతు నిర్వహించగా వేలాది మంది భక్తులు తరలివచ్చి మహోత్సవాన్ని తిలకించారు. లోకకళ్యాణార్థం ప్రతీ ఏడాది నవమి సందర్భంగా సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు సుఖ సంతోషాలు పాడి పంటలతో చల్లగా ఉండాలని కోరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్