గోవిందరావుపేటలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

85చూసినవారు
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దుంపెల్లిగూడెం, కర్లపల్లి గ్రామల్లోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, రాష్ట్ర యూత్ నాయకుడు సూర్య ముఖ్యఅతిధిగా పాల్గొని సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్