ఎన్కౌంటర్ లో మృతి చెందిన వారి వివరాలు చెప్పాలి

538చూసినవారు
తెలంగాణ -ఛత్తీస్ గడ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ లో మృతిచెందిన వారి వివరాలను తెలియజేయాలని బిజెపి ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలకేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి నక్సలైట్ల విషయంలో ఒక విధంగా ఇప్పుడు ఒకలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్