బిజెపిలో చేరిన పలువురు యువకులు

1066చూసినవారు
బిజెపిలో చేరిన పలువురు యువకులు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన పలువురు యువకులు శనివారం బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువకులతోనే పార్టీకి బలమని, ఎన్నికల్లో గెలుపు కోసం సహకారం అందించాలని సీతారాం నాయక్ కోరారు. రాంబాబు, సందీప్, రాజు, దయాకర్, నాగరాజు తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్