వాహనాల తనిఖీల్లో నగదు పట్టివేత

1055చూసినవారు
వాహనాల తనిఖీల్లో నగదు పట్టివేత
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆదివారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీల్లో రూ. 6లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట శివారు మహేశ్వరంలోని చెక్ పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ కారులో తరలిస్తున్న రూ. 6లక్షలను పట్టుకున్నారు. సరైన లెక్కపత్రాలు చూపకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్