మజీద్ లను సందర్శించిన సిఐ మహేందర్

83చూసినవారు
మజీద్ లను సందర్శించిన సిఐ మహేందర్
రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరుల ప్రార్థనలు దృష్ట్యా జనగాం జిల్లా పాలకుర్తి, మంచిప్పుల, దేవరుప్పుల, కామారెడ్డి గూడెం, నిర్మాల గ్రామాలు, దాదాసాహెబ్ కాలనీ ఈద్గా, కొడకండ్ల మండలం ఏడునూతుల, కొడకండ్ల గ్రామాల్లో మజీద్, ఈద్గాలను పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి సందర్శించారు. బుధవారం ఈ సందర్భంగా ఆయా మజీద్ ల నిర్వహకులకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సాయి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్