కాంగ్రెస్ యువజన నాయకుడు శ్రీను మృతి

70చూసినవారు
కాంగ్రెస్ యువజన నాయకుడు శ్రీను మృతి
జనగామ జిల్లా దేవరుప్పుల మండల మాజీ ఎంపిపి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఉప్పలయ్య మృతితో విషాదం నుండి తేరుకోక ముందే మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. బుధవారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు కోనేటి శ్రీను మృతి చెందారు. ఒక రోజు తేడాతో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నేతలు మృతి చెందడంతో మండల కాంగ్రెస్ శ్రేణులు విషాదంలో మునిగినట్లు, ఇరువురు మృతి దేవురుప్పుల కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు.

సంబంధిత పోస్ట్