పరకాలలో కాంగ్రెస్ నాయకుల ధర్నా

2251చూసినవారు
వరంగల్ పార్లమెంట్ టికెట్ దొమ్మాటి సాంబయ్య కు కేటాయించాలని పరకాల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు పరకాల మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకులు శనివారం ధర్నా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన సాంబయ్యకు టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్