పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

581చూసినవారు
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆదివారం వరంగల్ ఐఎంఏ హాల్లో పారిశుధ్య కార్మికులకు ఉచిత గుండె వ్యాధుల పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కమిషనర్ హాజరై జ్యో తిప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారబించారు. పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్లను ప్రశంసిస్తున్నట్టు తెలిపారు. వేసవి కాలం దృష్ట్యా వడదెబ్బ తగలకుండా శానిటేషన్ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్