టెర్రరిస్టుల వాదనలకు
కాంగ్రెస్ నేతల వాదనలకు తేడా ఏముందని
బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్ తమ్ముడు,
కాంగ్రెస్ ఎంపీ సురేష్ కుమార్ దేశాన్ని ఉత్తర దేశం, దక్షిణ దేశంగా విభజించాలని కోరుకోవడం సిగ్గుచేటని అన్నారు. విభజించు పాలించు అనేది
కాంగ్రెస్ పార్టీ నినాదమని అన్నారు. 2012లో రాజీవ్ గాంధీ సైతం భారతీయుడిగా చెప్పుకునేందుకు సిగ్గు పడుతున్నానని అన్నారని సంజయ్ గుర్తు చేశారు.