విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జర్నలిస్టుల సంఘం నూతన కమిటీ ఎన్నిక

53చూసినవారు
విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జర్నలిస్టు సంఘ సమావేశం శనివారం పట్టణంలోని విశ్వకర్మ మ్యారేజ్ బ్యూరో కార్యాలయంలో సీనియర్ జర్నలిస్టు సొల్లేటి గోవర్ధన చారి అధ్యక్షతన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ, జర్నలిస్టు అసోసియేషన్, వ్యవస్థాపక అధ్యక్షులు ఆదేశాల మేరకు యాదాద్రి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన వారిని పలువురు శాలువాతో సన్మానించి అభినందించారు.

సంబంధిత పోస్ట్