ఇతర పార్టీల వైపు చూస్తున్న వైసీపీ ఎమెల్యేలు?

587చూసినవారు
ఇతర పార్టీల వైపు చూస్తున్న వైసీపీ ఎమెల్యేలు?
ఏపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి.. సర్వేల ఆధారంగా పనితీరు బాగాలేని కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించకపోవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. దాంతో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది వైసీపీ ఎమ్మెలేలు ఆయా పార్టీల నాయకులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెలేలు చేరిపోకుండా సీఎం జగన్ జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్