శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

82చూసినవారు
శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
AP: శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు YCP అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీసీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన అభిలషించారు. ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్