వైభవంగా భావనారుషి కళ్యాణం

తోటాడ, దుప్పితూరు, కొత్తపేట గ్రామాల్లో భావనారుషి భద్రావతి కల్యాణం భక్తజనం మధ్య బుధవారం వైభవంగా నిర్వహించారు. వంద లాది మంది భక్తులు పాల్గొన్నారు. స్వామి కల్యాణానికి జిల్లా నలుమూలల నుంచి పద్మశాలీ సంఘం కులపెద్దలు హాజరయ్యారు. అనంతరం తిరువీధి ఉత్సవం నిర్వహించారు. కోలాటాలు, భజనలు, తప్పెటగుళ్లు వంటి సాంస్కృతిక నృత్యాలతో ఊరేగింపు సాగింది.

సంబంధిత పోస్ట్