అంగన్వాడీ, మున్సిపల్, ఎస్ఎస్ఏ సిబ్బంది సమ్మెలతో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. 108,104 సిబ్బంది కూడా సమ్మెకు పిలుపునిస్తూ సోమవారం ప్రభుత్వానికి నోటిస్ ఇవ్వనున్నారు. ఈ నెల 23 నుంచి సమ్మె చేయనున్నారు. డిపార్ట్మెంట్ అంశాలపై సమ్మెకు వెళ్లనున్నట్లు సమాచారం.