ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలి: బలసాని కిరణ్ కుమార్

గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం కార్యాలయంలో మంగళవారం వైసిపి శ్రేణుల సమావేశం జరిగింది. సమావేశంలో నియోజకవర్గం సమన్వయకర్త బలసా కిరణ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడేందుకు శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్యచరణ ప్రణాళికలపై శ్రేణులతో చర్చించారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

సంబంధిత పోస్ట్