అమృతలూరు ఎంపీడీవో కి ఘనంగా వీడ్కోలు

అమృతలూరు ఎంపీడీవో గా బాధ్యతలు నిర్వహించిన, కె. స్వరూపరాణి కి ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏపిఎం, ఎస్పీ రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండల తహసిల్దార్, కూచిపూడి నెహ్రూ బాబు, ఈవోపీఆర్డి, జి. నరసింహారావు, ఏవో, వాణి, ఎంఈఓ - 2, కే. రమేష్ బాబు, పి. ఆర్, ఏఈ, హెచ్ఎం, రెడ్డి, మండల పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, సిబ్బంది, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్