AP: తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు జరుగుతోన్న ప్రచారంపై మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. "ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్లోనే ఉన్నా." అని పిన్నెల్లి వెల్లడించారు.