ఫలితాలపై గోరంట్ల మాధవ్ షాకింగ్ కామెంట్

ఏపీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశం మొత్తం నిర్ఘాంతపోయే విధంగా ప్రజలు తీర్పు ఇస్తారని వ్యాఖ్యానించారు. 2019లో వచ్చిన ఫలితాలే పునరావృతం అవుతాయని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్మి టీడీపీ నేతలు భారీగా పందాలు కాసి నష్టపోతారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్